19 June, 2026 | 9:02 PM

Breaking News

అంగన్వాడి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్ దున్నా   •   ప్రభుత్వ బడుల బలోపేతానికి సుద్దాల గ్రామ పంచాయతీ వినూత్న చర్యలు   •   ప్రభుత్వ బాలికల పాఠశాల పునఃప్రారంభం   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్   •   కోనరావుపేటలో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి   •   బాధితులకు ఫోన్ల అప్పగింత   •   పంజాబ్ రాష్ట్రంలో పర్యటించిన ఆర్మూర్ లయన్స్ గ్రీన్ ప్రతినిధులు   •   ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఖానాపూర్‌లో ఏజీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ భవిష్య   •   నీటి నిలువ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి   •  

సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన

19-06-2026 07:57 PM

ఏఎంసి వైస్ చైర్మన్ పవన్ కుమార్

నంగునూరు,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ అన్నారు. నంగునూరులో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణను అధికారులు, ప్రజలు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సాంబా మసూరి,తెలంగాణ సోనా,హెచ్ఎంటీ వంటి సన్న రకాల వడ్లనే సాగు చేయాలని, గంగా కావేరి వంటి రకాలతో మార్కెటింగ్‌లో ఇబ్బందులు వస్తాయని సూచించారు.