17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిందితుడిని కఠినంగా శిక్షించండి

26-03-2025 12:00 AM

రంగారెడ్డి కోర్టు న్యాయవాదుల డిమాండ్

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన నిం దితుడిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంగళవారం విధులను బహిష్కరించి నిరసన తెలి పారు.

న్యాయవాదులపై ఇలాంటి ఘటనలు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమ లు చే  డిమాండ్ చేశారు. బా ధిత మహిళకు న్యాయం జరిగేందుకు అండ గా నిలిచిన ఇజ్రాయిల్‌ను హత్య చేయడం బాధాకరమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.