9 May, 2026 | 9:52 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

రంజాన్ తోఫాలు అందజేత

24-03-2025 07:23 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి మధుసూదన్ రెడ్డి సహకారంతో లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వి మధుసూదన్ రెడ్డి, దేవ రాజేశ్వర్, రాజన్న, మల్లారెడ్డి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.