13 July, 2026 | 5:25 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు

02-04-2026 01:12 AM
  1. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 685 కోట్ల రాబడి
  2. జమ్మికుంట, హుజురాబాద్‌లో వంద శాతం వసూలు

హైదరాబాద్, మార్చి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2025--26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.685 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైనట్టు అధికారులు వెల్లడించారు. క్యూర్ పరిధి బయటి పట్టణాలు, నగరాల్లో 2024--25తో పోలిస్తే రూ.68 కోట్లమేర ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయి. మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఆస్తిపన్ను ఆదాయం పెరిగింది. కొత్తగూడెం, మహ బూబ్ నగర్, నల్లగొండలో కాస్తం హుజురాబాద్, జమ్మికుంటలో 100 శాతం ఆస్తిపన్ను వసూలైంది.