12-06-2025 12:00:00 AM
బూర్గంపాడు, జూన్ 11(విజయక్రాంతి): భూభారతి చట్టం ద్వారా పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని, భూభారతి చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తహశీల్దార్ శిరీష అన్నారు. బుధ వారం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రా మపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
వాటిని వెంటనే పరి ష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మొరంపల్లి బంజర గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ రామ్ నరేష్ బృందం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారావు, పంచాయతీ కార్యదర్శు లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.