1 August, 2026 | 7:56 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ   •   జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా...   •   రైల్వే కార్మికుల హక్కుల కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం పోరాటం   •   పాదాచారులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై సూచనలు   •   ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు   •   ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి   •   సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం   •   ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో.   •   ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 6 వేల జరిమానా   •   ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఇఓ   •  

మైనారిటీ ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారి పరిశీలన.

01-08-2026 07:04 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో నెలకొన్న మైనారిటీల సమస్యలను ప్రత్యేక అధికారి కలీం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాలలోని విద్యార్థుల వసతుల కల్పన కోసం అవసరమైన తరగతి గదుల విషయమై ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. అంతేగాక కబ్రిస్తాన్ కమ్యూనిటీ హాల్ సామూహిక మరుగుదొడ్లు ఈద్గా కాంపౌండ్ వాల్ బ్రిడ్జి నిర్మాణంపైన మైనార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ వార్డు సభ్యులు షేక్ షాకీర్లు ఉన్నారు.