17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సూర్య భగవాన్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు

26-01-2026 12:44 AM

పాల్గొన్న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ 

సికింద్రాబాద్ జనవరి 25 (విజయ క్రాంతి): సూర్యుడు అవతరించిన ఈ సూర్య జయంతి సందర్భంగా అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కార్పొరేటర్ ము ద్దం నరసింహ యాదవ్ కోరుకుంటున్నాను. పవిత్ర రథసప్తమి సందర్భంగా ఓల్డ్‌బోయిన్‌పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆదివారం తిరుమలగిరిలో సూర్య భగవాన్ టెంపుల్ లో ప్రత్యేక దర్శనం చేసుకుని,ఆ ప్రత్యక్ష నారాయణుడిని స్మరించుకుని,119 డివిజన్ ప్రజ లంద రు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో గడపాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షిస్తున్నారు.