20 March, 2026 | 11:00 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

06-07-2024 02:44 AM

రాజన్న సిరిసిల్ల, జూలై 5(విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో మహాన్యాస పూరక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పరివార దేవతలకు అర్చన నిర్వహించారు. సాయంత్రం సదస్యం చేపట్టారు.