22 June, 2026 | 3:18 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

టిఓఎస్‌ఎస్‌ను సందర్శించిన రాష్ట్ర పరిశీలనాధికారి జ్యోతి

10-11-2025 12:00 AM

బూర్గంపాడు, నవంబర్ 9,(విజయక్రాంతి):బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తు న్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టిఓఎస్‌ఎస్) ను రాష్ట్ర పరిశీలినాధికారి జ్యోతి ఆదివారం సందర్శించారు. అనంతరం పుస్తకాల పంపిణీ, పాస్ మెమోలు, సంబంధిత రిజిస్టర్లు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు మధ్యలో మా నేసి తిరిగి పూర్తి చేయుటకు దూర విద్య దో హదపడుతుందని తెలిపారు. రెగ్యులర్ విద్య కు, దూరవిద్యకు ఒకే విలువ కలిగి ఉంటుందని అన్నారు. దూర విద్యలో పొందిన సర్టి ఫికెట్లు ఉన్నత విద్య చదువుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. మారుమూల ప్రాంతమైన బూర్గంపాడు లో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు సత్క రించడం జరిగింది.