7 July, 2026 | 7:32 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు

24-06-2025 12:27 AM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ కాంతి లాల్‌పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రజలు నిర్భయంగా, మధ్య వర్తిత్వం లేకుండా స్వచ్ఛందంగా పోలీ స్ సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. బాధితులు అందజేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అర్జీలపై సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్‌లో మాట్లాడి సమ స్య పరిష్కారానికి సూచనలు చేశారు.