12 July, 2026 | 5:43 PM

Breaking News

సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •  

పగలూ వెలుగులు విరజిమ్ముతున్న వీధి దీపాలు

30-03-2026 02:06 AM

ఇల్లందు టౌన్, మార్చి 29 (విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 21వ వార్డులో అసమాన పరిస్థితి నెలకొంది. కొన్ని వీధుల్లో పగలే 24 గంటలు వీధి దీపాలు వెలుగులు విరజిమ్ముతుండగా, అదే వార్డులోని మరికొన్ని వీధుల్లో కనీసం విద్యుత్ స్తంభాలు, లైట్లు లేక ప్రజలు చీకట్లోనే జీవనం సాగిస్తున్నారు. గతంలో ఈ సమస్యపై వార్తలు ప్రచురించినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం పై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను గుర్తించి అన్ని వీధుల్లో సమానంగా లైట్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.