28 June, 2026 | 12:12 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

కబడ్డీ, ఖో ఖోలో విద్యార్థుల ప్రతిభ

27-03-2025 09:56 AM

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో మాజీ జెడ్పిటిసి అరిగేలా నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎంపీపీ కప్ క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల(Mahatma Jyotiba Phule Girls' Gurukul School) విద్యార్థినిలు జూనియర్ విభాగంలో ని ఖో ఖో, కబడ్డీ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబాయి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉత్సాహం ఉన్న విద్యార్థులను క్రీడల పట్ల ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని  సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.