31 August, 2026 | 9:30 AM

Breaking News

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి   •   క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్   •   చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి   •   ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి   •   యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం   •   యావాపూర్ లో ఘనంగా బోనాలు   •   అత్యంత వైభవంగా బోనాల పండుగ   •   సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   •   ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   •   కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా   •  

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్

19-04-2025 01:35 AM

కరీంనగర్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి):  సుడా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్రవారంబిసుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా చింతకుంటలోని వినాయకనగర్ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే రోడ్డుకు 15 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనులకు శం కుస్థాపన చేశారు. అనంతరం 23 వ డివిజన్ లో మహిళా కమ్యూనిటీ భవనం మరియు మురికి కాలువ నిర్మాణం జిమ్ అన్నీ కలిపి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు.

9 వ డివిజన్ లో 10 లక్షలతో పద్మశాలి సామాజిక భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు ప్రజల కోరిక మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్నామని అ న్నారు.

ఈ కార్యక్రమాలలో మడుపు మోహ న్,శ్రవణ్ నాయక్,పిట్టల రవీందర్,మాజీ కార్పోరేటర్ ఆర్ష మల్లేశం,గంగుల దిలీప్,లిం గ మూర్తి,కంకణాల అనిల్ కుమార్,గంగుల దిలీప్, పోరండ్ల రమేష్,వంగల శ్రీనివాస్, మాసం రమేష్,రంగా నాయక్,స్వప్న,నిర్మల, సుజాత,ఆర్పిలు విజయ లక్ష్మి,సిగిరి లక్ష్మి,శో భారాణి తదితరులు పాల్గొన్నారు.