2 July, 2026 | 12:09 AM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఇంటర్ ఫలితాలలో ఎస్‌వీజేసీ ప్రభంజనం

23-04-2025 01:00 AM

కరీంనగర్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మా కరీంనగర్ ఎస్ వి జె సి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఇంటర్మీడియట్ ఎం పీ సీ ప్రథమ సంవత్సరం లో సిహెచ్ రాజశేఖర్ రెడ్డి 468,  బి వెన్నెల 466, బి శ్రీనిత్య 466, బి హరిణి 465, ఎన్ అరుణ్ తేజ 464, కె సహస్ర 463, తమన్నా 463, జె సునీల్ 462, పీ సంజన 462, ఎ హర్షవర్ధన్ 462, బైపీసీ విభాగంలో పీ సహస్ర 437, డి శివకుమార్ 437, డి శ్రీనిధి యాదవ్ 435, ఎం స్పందన 434, అనికేత్ మిశ్రా 434, శ్రీవల్లి 432, బి రుచిత 431,  నిహారిక 430 మార్కులు సాధించారని  కరెస్పాండ్ ఉట్కూరి మహిపాల్ రెడ్డి తెలిపారు.

అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం బై పి సి విభాగంలో ఈ దిలీప్ 994, జె పద్మారాణి 992, స్ఫూర్తి 992, కె రోహిణి 989, ఈ హర్షిత 988, ఎం పీ సి విభాగంలో పీ లిఖిత 992, మీ స్ఫూర్తి 992, ఎస్ రిషిక 991, టి లిఖిత్ గౌడ్ 989, మేఘన 988, కె కార్తీక్ 988, ఎస్ లావణ్య 987, ఎం త్రిణిజ 987,  ఎస్ రక్షిత 987 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.  ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కాంతాల రాంరెడ్డి, మేడ వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.