12 May, 2026 | 12:09 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

24-03-2025 01:40 AM

కోదాడ, మార్చ్ 23: పట్టణంలోని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ మాజీ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈనెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవ ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.

రాష్ట్ర సెక్రెటరీ ముత్తినేని సైదేశ్వర రావు. రాష్ట్ర కార్యదర్శి భయ్యా నారాయణ రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి కోడె వాసు, కొల్లు నరసయ్య, గుండు నాగేశ్వరావు మండల పార్టీ అధ్యక్షులు చాపల శ్రీనివాసరావు, సాతులూరు గురవయ్య, పిట్టల శోభన్ బాబు, పలక నాగేశ్వరావు. కొల్లు సత్యనారాయణ. కొత్త నరేష్ రెడ్డి సజ్జ రామ్మోహన్ రావు. ఏటుకూరు సురేష్..షేక్ బాబా షేక్ హబీబ్ కోదాడ రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.