పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నల్లగొండ, మే 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తోందని అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తూ వారికి భరోసా ఇస్తోందని రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆఫీస్ లో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
18-05-2026