16 April, 2026 | 12:02 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

పేదల బాసటగా తెలంగాణ ప్రభుత్వం

01-04-2025 10:42 PM

సన్న బియ్యం పంపిణీ ప్రారంభం..

పిట్లం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కొరకు నూతనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఏఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పేద ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యమని, సున్నితమైన బియ్యం ప్రజలకు పోషకాహార పరంగా ప్రయోజనకరం అని తెలిపారు. ఈ పథకంతో ఆహార భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడ్వకేట్ రామ్ రెడ్డి, శివ, శ్రీనివాస్ రెడ్డి, హ్యన్మాండ్లు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.