calender_icon.png 1 June, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్ధ మనోహరం విరబూసిన ‘మే’ పుష్పం

30-05-2025 12:00:00 AM

మహబూబాబాద్, మే 29 (విజయ క్రాంతి): ఏడాదికోసారి.. అది కూడా మే నెలలో.. మొక్కకు ఒక్కటే పూసే ‘మే’ పుష్పం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని బండి శోభారాణి ఇంటి ఆవరణలో విరబూసింది. అరుదుగా కనిపించే లిల్లీ జాతికి చెందిన ఈ మొక్కకు పూబంతిని తలపించే విధంగా పూసిన పుష్పం ముగ్ధ మనోహరంగా మారింది.