14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

పేదింటి బిడ్డను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

01-11-2025 08:45 PM

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

మోతె (విజయక్రాంతి): ప్రతి పేదింటి బిడ్డను ఆదుకోవడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని కోదాడ శాసనసభ్యులు నల్లమాద పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోతె మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11మందికి 11లక్షల 25వేల రూపాయల కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యం వెంకన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పి టీసి పి.పుల్లారావు, కిసాన్ సెల్ కో ఆర్డినేటర్ ముది రెడ్డి మధు సుధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ పులి ఈదయ్య, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అర్వ పల్లి గణేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.