16 March, 2026 | 11:21 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

అవినీతికి పాల్పడ్డ పోలీసులపై వేటు

27-10-2024 01:12 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జిల్లాలోని నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్ష న్ వేటు పడింది. కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన సోనియాతోపాటు ఏఎస్సై మను, కానిస్టేబుళ్లు ఉమేశ్, రమేశ్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్  ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.