22 April, 2026 | 11:35 AM

Breaking News

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •   కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు   •   RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత   •   ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం   •  

పోగొట్టుకున్న చరవాణినీ బాధితుడికి అందజేసిన ఎస్ఐ

25-03-2025 08:13 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన కిషోర్ కుమార్ రెండు నెలల క్రితం చరవాణి పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిఈఐఆర్ ద్వారా కిషోర్ చరవాణి పట్టుకొని మంగళవారం బాధితుడికి దోమకొండ ఎస్సై స్రవంతి చరవాణి అందజేశారు. ఎవరైనా చరవాణి పోగొట్టుకున్నట్లయితే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.