17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది..

04-11-2025 06:05 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన అసరి మల్లయ్య ఆపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన వాళ్ళ కొడుకు వెంటనే 108కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ 108 సిబ్బంది తక్షణమే స్పందించి ఆపస్మారక స్థితిలో ఉన్న మల్లయ్యకు షుగర్ లెవల్స్ పడిపోవడం గమనించిన టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ తక్షణమే డిక్ట్రోజ్ సెలైన్ బాటిల్ ఎక్కించి తగు ప్రథమ చికిత్స చేసి మల్లయ్య ప్రాణాలు కాపాడి కరీంనగర్ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించడం జరిగింది. తక్షణమే ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలట్ తోటపల్లి రాజేందర్ కు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.