30 August, 2026 | 10:08 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

తాళం వేసిన ఇంట్లో చోరీ

23-04-2025 12:16 AM

అర్మూర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : అర్మూర్ మున్సిపల్ పరిధిలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి యజమాని యోగేశ్వర్ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళగా అది గమనించిన దొంగలు తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.

ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సుమారు ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, తులం వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని అర్మూర్ పోలీసులు పరిశీలించారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యపు చేస్తున్నట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.