30 August, 2026 | 11:21 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఇంటర్ ఫలితాల్లో కాకతీయ ప్రభంజనం

23-04-2025 12:13 AM

నిజామాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ కళాశాల ప్రభంజనం సృష్టించింది. మంగళ వారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సిహెచ్ తేజస్విని తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో బీ కావ్య శ్రీ 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంక్, ఎం హర్షిత, టీ నిత్య శ్రీ, ఎం మృదుల, బి లాస్య శ్రీ 466 మార్కులతో మూడో ర్యాంక్, కే కీర్తి, ఎం ఆశ్రిత 465 మార్కులు సాధించారని తెలిపారు. బై పీసీ మొదటి సంవత్సరంలో హనీయ ఉమేర, వీ  ఇందు 435, టూబా ఫాతిమా, రిమ్ష ఆనం, వై శ్రీనిత్య 434 మార్కులు సాధించారు.

ఎంపీసీ రెండో సంవత్సరంలో సఫా అకిల్ 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి మూడో ర్యాంక్, త్రిష చౌదరి 991, అయేషా ఫాతిమా 988, జీ శ్రీలేఖ 987, ఏం లోకేష్ 987 సాధించారు. బై పీసీ రెండో సంవత్సరంలో అంతుల్ హడి మహ్రీన 992, జూనేరియా అంబర్ 992, సోహా సానిల 988, ఎంఈసీ విభాగం లో  అమ్మోల్ సర్వత్ 983, సీఈసీలో ఎస్ వేదిక 966 మార్కులు సాధించారు. వీరిని కళాశాల ఛైర్పర్సన్ సీహెచ్ విజయ లక్ష్మి, అధ్యాపక బృందం అభినందించింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రణదీష్ శర్మ, సందీప్ కులకర్ణి, వైస్ ప్రిన్సిపాల్స్ శ్యామ్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.