13 July, 2026 | 5:28 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

కొట్ర గ్రామంలో దొంగలు పడ్డారు

09-06-2024 01:36 PM

వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. కొట్ర గ్రామంలోని కోళ్ల ఫారం పరిసరాల్లో ఉన్న బాలచంద్రమ్మ అనే మహిళ ఇంట్లో చొరబడి బీరువాలో దాచి ఉంచిన పది తులాల వెండి, రెండు తులాల బంగారం, 17వేల నగదు దోచుకెళ్ళినట్లు బాధితురాలు తెలిపింది. ఇంటికి తాళం వేసి వ్యక్తిగత అవసరాల నిమిత్తం వేరే ఊరు వెళ్ళగా తాళం వేసిన వీళ్ళనే దొంగలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను సేకరిస్తున్నారు.