15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాజభూపాల్‌గౌడ్‌కు సన్మానం

10-04-2025 12:17 AM

ఆమనగల్,ఏప్రిల్ 9: రంగారెడ్డి జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రాజ భూపాల్‌గౌడ్‌ను  బుధ వారం ఆయన నివాసంలో రాష్ట్ర యు వజన సంఘాల నాయకుడు ఎర్రోళ్ల రాఘవేందర్ కలిసి స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు.  జిల్లా పార్టీ అధ్యక్షునిగా నూతన బాధ్యతలు చేపట్టిన రాజ భూపాల్ గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.