calender_icon.png 23 May, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుకు రెండు ఆవుల మృతి

22-05-2025 01:12:52 AM

హనుమకొండ, మే 21 (విజయ క్రాంతి): చ్‌కాంతి) వరంగల్ ప్రాంతానికి చెందిన తోట జగన్నాథం కి సంబంధించినటువంటి రెండు ఆవులు పిడుగు పాటుకు మృతి చెందడం జరిగింది.

ఈ విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యా దవ్  రైతును పరామర్శించి కలెక్టర్, ఎమ్మార్వో ల దృష్టికి తీసుకెళ్లి స్థానిక వెటర్నరీ డాక్టర్ ను పిలిపించి పోస్టుమార్టం చేయడం జరిగింది. బొల్లం కార్తీక్, శానిటేషన్ సూపర్ వైజర్ భాస్కర్, వెటర్నరీ డాక్టర్ పున్నం, స్థానిక రైతులు, తదితరులు పరామర్శించారు.