22-05-2025 01:12:52 AM
హనుమకొండ, మే 21 (విజయ క్రాంతి): చ్కాంతి) వరంగల్ ప్రాంతానికి చెందిన తోట జగన్నాథం కి సంబంధించినటువంటి రెండు ఆవులు పిడుగు పాటుకు మృతి చెందడం జరిగింది.
ఈ విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యా దవ్ రైతును పరామర్శించి కలెక్టర్, ఎమ్మార్వో ల దృష్టికి తీసుకెళ్లి స్థానిక వెటర్నరీ డాక్టర్ ను పిలిపించి పోస్టుమార్టం చేయడం జరిగింది. బొల్లం కార్తీక్, శానిటేషన్ సూపర్ వైజర్ భాస్కర్, వెటర్నరీ డాక్టర్ పున్నం, స్థానిక రైతులు, తదితరులు పరామర్శించారు.