రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలి
వరంగల్/జనగామ, జూన్ 19 (విజయక్రాంతి)ఫ భూధార్ సర్వే, భూభారతి దరఖా స్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదాబైనామా, రీ-సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని, రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలని రా ష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు
20-06-2026