టెన్త్, ఇంటర్ ప్రతిభావంతులకు సన్మానం
వరంగల్, మే 11 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో ఇటీవల ప్రకటించిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభావంతులకు యంగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరయ్యారు.
12-05-2026