04-06-2025 12:34:24 AM
వెల్లడించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ
మాస్కో, జూన్ 3: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి చర్చలు జరుగుతున్న క్రమంలోనే వరుస దాడులు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో ఉక్రెయిన్పై తమ బలగాలు చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఆ దేశ సైనికులు మృతి చెందినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కీవ్లో డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనా లు, ఫిరంగి తుపాకులను ధ్వంసం చేశామన్నారు.