9 May, 2026 | 5:17 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

పల్లకి సేవలో వట్టెం వెంకన్న

09-05-2026 04:14 PM

బిజినేపల్లి : మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అత్యాద్భుతంగా నిర్వహించింది. శనివారం వేంకటేశ్వర స్వామి వారి పర్వదినం సందర్భంగా అల్మెల్ మంగ గోదాదేవి సమేత అమ్మవార్ల పల్లకి సేవ  కార్యక్రమం నిర్వహించామని, భక్తులు పల్లకి సేవ కార్యక్రమంతో పరవశించి పోయారని ఆలయ కమిటీ తెలిపింది. పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పెద్ద సంఖ్యలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెళ్లిళ్లు జరిగాయి. వట్టెం, పాలెం గ్రామాలకు చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.