6 July, 2026 | 9:17 PM

Breaking News

బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •  

సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్

06-07-2026 08:43 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలంలోని రెడ్డిపల్లి పీఏసీఎస్‌లో నరేష్‌ను  సీఈఓగా నియమించవద్దంటూ వైస్ చైర్మన్ గోలి ఆంజనేయులు , డైరెక్టర్లు కొండి మల్లేశం, హరిశంకర్, మెదక్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో  ఫిర్యాదు చేశారు. గతంలో  నరేష్ రెడ్డిపల్లి పిఏసిఎస్ లో సీఈఓగా ఉన్నప్పుడు, అవకతవకలు పాల్పడ్డాడని,రైతులకు అన్యాయం చేశాడని, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలులో అవకతవకలు పాలు పడ్డారని  ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార శాఖ అధికారులను కోరారు.