24 June, 2026 | 12:27 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

ఇరాన్‌పై విజయం

20-09-2024 12:00 AM

45వ చెస్ ఒలింపియాడ్

బుడాపెస్ట్ (హంగేరి): 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు జోరు చూపిస్తున్నారు. గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లు పాల్గొన్న గేమ్‌లో ఒక్క ప్రజ్ఞానంద తప్ప ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. ఇప్పటికే జరిగిన ఏడు రౌండ్లలో సత్తా చాటిన భారత గ్రాండ్ మాస్టర్లు ఇరాన్ ఆటగాళ్లకు కూడా చెమటలు పట్టించారు. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.