calender_icon.png 9 September, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన విద్యాసాగర్‌రావు

09-09-2025 12:41:33 AM

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): ఇటీవల మరణించిన బిజెపి నాయకులు హరి కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రి , మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్య సాగర్ రావు. హరికుమార్ గౌడ్ తన అనుచరుల్లో ముక్షమైవాడని గుర్తు చేశారు. విద్యాసాగర్ రావు వెంటమాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావుఉన్నారు.