17 June, 2026 | 8:43 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

మేము తప్పించుకున్న నేరస్థులం

24-12-2025 12:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : ‘మేము భారత్‌లో ‘బిగ్ ఎస్కేపర్స్’ అంటూ..దేశాన్ని అపహాస్యం చేసేలా దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు లలిత్ మోదీ, విజయ్ మాల్యా జోక్‌లేసుకుంటూనవ్వుకున్నారు. భారత్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారు. ఈ మేరకు వారిద్దరూ తాజాగా లండన్‌లో పార్టీ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వీడియోలో లలిత్, మాల్యా పలువురితో ఫోజులు ఇస్తూ ఫొటో దిగుతున్న విజువల్స్ ఉన్నాయి. పార్టీలో అతిథి  బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా, నటి ఇద్రిస్, ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఉన్నారు.