25 April, 2026 | 5:23 PM

Breaking News

బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •  

ముందుచూపు లేకపోతే ఎలా?

31-01-2025 12:00 AM

మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన భారీ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతప్రాయమని భక్తుల విశ్వాసం. ఇంత అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ ప్రభుత్వం చాలినంత భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం అన్యాయం.  

 కామిడి సతీశ్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా