28 August, 2026 | 2:11 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

గోషామహల్ మొజంజాహి మార్కెట్‌లోని పురాతన పబ్లిక్ పాఠశాలను మెట్టు సాయికుమార్ సందర్శించారు

21-06-2026 01:29 AM

గోషామహల్, (విజయక్రాంతి) : గోషామహల్ మొజంజాహి మార్కెట్‌లోని పురాతన పబ్లిక్ పాఠశాలను శనివారం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో విద్యార్థులకు నూతన దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఆయన పాఠశాలకు వచ్చారు. నూతన పుస్తకాలు వస్తువులు అందుబాటులోకి వస్తున్న విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు సీఎంకి, మెట్టు సాయికుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.