04-12-2024 12:00:00 AM
రాష్ట్రంలో చాలాచోట్ల సెల్ఫోన్స్ సిగ్నల్స్కు ఈమధ్య కాలంలో తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయి. అన్ని రకాల ప్రైవేట్ నెట్వర్క్లు సరిగ్గా పనిచేయడం లేదు. ‘సెల్వన్’ నెట్వర్క్ చాలాచోట్ల 4జీ సేవలు అందుబాటులోకి రాలేదు. ఎయిర్టెల్ సిగ్నల్స్కూడా అంతంతే.
దాంతో వినియోగదారులు ఆన్లైన్ కాల్స్పై ఆధారపడుతున్నారు. ఇకనైనా, నెట్వర్క్స్ పట్ల ఆయా యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్