9 April, 2026 | 10:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కొత్తపల్లిలో ఘనంగా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

16-04-2025 12:00 AM

చేవెళ్ల , ఏప్రిల్ 15 : శంకర్పల్లి మండల పరిధి కొత్తపల్లి గ్రామంలో ఊరు చివర నూతనంగా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు. మంగళవారం ఆలయంలో ఎల్లమ్మత ల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వేదపండితుల నడుమ అంగరంగా వైభవంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో బీర్ల కళాకారులతో భక్తులకు ఎల్లమ్మ కథను వినిపించారు. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని పూజలు చేశారు.