12 July, 2026 | 3:25 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •  

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా కామారెడ్డి జిల్లా వాసి ఎంపిక

20-03-2025 10:43 PM

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ అధికారుల పోస్టుల భర్తీ జాబితాలు ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ అధికారిగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఏక్లారా గ్రామానికి సాయి కిరణ్ ఎంపికైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రశంస పత్రంతో పాటు జైనింగ్ పత్రం అందుకున్నారు. మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ మండలం పెద్ద క్లారతి చెందిన సాయి కిరణ్ ఎంపిక కావడం పట్ల గ్రామస్తుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో సాయికిరణ్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఎంపికైనట్లు పెద్ద ఏక్లారా గ్రామస్తులు తెలిపారు.