1 April, 2026 | 6:41 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

ప్రేమించాడని మందలించడంతో యువకుడి ఆత్మహత్య

08-02-2025 12:45 AM

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ప్రేమించాడని కుటుంబ సభ్యులు మందలించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దా పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచే సుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరా ల ప్రకారం గ్రామానికి చెందిన మేకల యాదగిరి(22) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.

అదే గ్రామానికి చెందిన ఓ యువతీతో సన్నిహితంగా మెలగడంతో యువకుడిని యువతి బంధువులు మందలించారు. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.

విషయం తెలుసు కున్న పోలీసులు సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసు కుని మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయంలో ఇరు కుటుంబ సభ్యు లు ప్రాణం ఖరీదు 15 లక్షల చొప్పున ఒప్పందం చేసుకుని రాజీ పడ్డట్లు తెలి సింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.