03-06-2025 01:05:09 AM
కరీంనగర్, జూన్ 2 (విజయక్రాంతి): సోమవారం ప్రకటించిన ఐ.ఐ.టి అడ్వానస్డ్ - 2025 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిద క్యాటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాదించారు. అజ్మీరాపురుష్తాం నాయక్ 166వ ర్యాంకు సాదించగా, పి.ఎన్. సాయిధృవ 557, ఎన్. అనిరుద్సాయి 657, బి. అదిత్యా 945, 2.2 1203, . 1224, 2. 1329, 5.5 1506, 2. 1604, బి.చైశ్రవ్ రాజు 1640, ఇ. శశిలాల్ 1899, కె. విరేంద్రప్రసాద్ 2120, డి. కార్తిక్డ్డి 2150, ఎస్. విఘ్నేష్ 2293,డి. అభిరామ్ 2349, ఎ. శశిప్రితమ్ 2463, ఇ. అంకీత్సాయి 2613, మహ్మద్బ్దులాక్ 2766, డి. విశాల్ 2917 ర్యాంకులు సాదించి ‘అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు.1,000 లోపు 4 మంది విద్యార్థులు,2,000 లోపు 11 మంది విద్యార్థులు, 3,000 లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడము విశేషం.పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల ఆహర్నిష కృషి ఇంతటి ఘనవిజయానికి తోడ్పడ్డాయి. ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందించిన ఐఐటి కోచింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటిలలో సీట్లు సాదించే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి తెలిపారు.