కేంద్రమంత్రి కిషన్రెడ్డి తాను చేసిన అభివృద్ధిపై విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్లాగే రాష్ట్రంలోని మిగతా 16 పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలుగా పనిచేసినవారు సైతం ఇస్తే బాగుంటుంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే ట్రెండ్ ప్రారంభమైతే తమ ఎంపీ చేసిన అభివృద్ధిపై ప్రజలకు స్పష్టత వస్తుంది. కేవలం ఎంపీలుగా చెలామణి అయ్యి అభివృద్ధిలో భాగస్వామ్యం కానివారికి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్