ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

18-04-2024 02:34:24 AM

l మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఆయన మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం మండలం ధన్వాడ దత్తాత్రేయస్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి హాజరయ్యా రు.  స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.