15 June, 2026 | 7:27 PM

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •  

మజ్జిగ పంపిణీ చేసిన అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు

11-05-2026 06:14 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మండుతున్న ఎండలకు కొంత మేరకు ఉపశమనం పొందేందుకు గాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద సోమవారం వీక్లీ మార్కెట్ కు వచ్చిన ప్రజలకు అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యం లో చల్లటి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. మార్కెట్ కు వచ్చిన చిరు వ్యాపారులు, ప్రజలు మజ్జిగ  ప్యాకెట్లు తీసుకొని కొంత ఉపశమనం పొందారు, బగ్గు మంటున్న ఎండలకు ఈ మజ్జిగ పంపిణీ చేయడం పట్ల చల్లదాత సుఖీభవ అంటూ  పలువురు భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.