09-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 8 (విజయక్రాంతి): జిల్లాలోని దిల్వార్పూర్ మండల కేంద్రంలో 2007--2008 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అప్పట్లో చదువులు చెప్పిన గురువులకు సన్మానాన్ని నిర్వ హించారు పాఠశాలలో తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.