15 June, 2026 | 11:26 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

శివాజి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

09-10-2024 06:43 PM

మెదక్ (విజయక్రాంతి): చేగుంట పట్టణంలోని చందాయిపేట్ గ్రామంలో శివాజి యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద నేడు అమ్మవారి ప్రాంగణంలో సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారికి గ్రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ పూజ కార్యక్రమం, చండీ యాగం నిర్వహించారు. పూజ అనంతరం నిర్వహించిన అన్న సంతర్పణకు హాజరై భక్తులకు అన్న ప్రసాదం అందించడం జరిగింది. అమ్మవారి కుంకుమ పూజ, చండీయాగంలో అత్యధిక మహిళ భక్తులు పాల్గొన్నారు.