12 March, 2026 | 9:45 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

శివాజి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

09-10-2024 06:43 PM

మెదక్ (విజయక్రాంతి): చేగుంట పట్టణంలోని చందాయిపేట్ గ్రామంలో శివాజి యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద నేడు అమ్మవారి ప్రాంగణంలో సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారికి గ్రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ పూజ కార్యక్రమం, చండీ యాగం నిర్వహించారు. పూజ అనంతరం నిర్వహించిన అన్న సంతర్పణకు హాజరై భక్తులకు అన్న ప్రసాదం అందించడం జరిగింది. అమ్మవారి కుంకుమ పూజ, చండీయాగంలో అత్యధిక మహిళ భక్తులు పాల్గొన్నారు.