7 July, 2026 | 2:54 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

16-05-2024 11:00 AM

హైదరాబాద్: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఏపీ ఈఏపీసెట్ కొనసాగనుంది. 3,61,640 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ సహా ఏపీ వ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఏపీ ఈఏపీసెట్ నిర్వహిస్తున్నారు. నేడు, రేపు బైపీపీ విద్యార్థులకు నాలుగు విడుతల్లో, ఈనెల 18 నుంచి  23 వరకు ఎంపీసీ విద్యార్థులకు తొమ్మిది విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అనమతించబోమని ఉన్నత విద్యామండలి పేర్కొంది.