వైసీపీలో సరికొత్త టెన్షన్.. అభ్యర్థులపై అధిష్టానం ఒత్తిడి..

17-04-2024 03:42:27 PM

ఓ వైపు సర్వేలన్నీ ఎన్డీయే కూటమిదే గెలుపు అని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. రెండోసారి అధికారంలోకి రావడం కోసం వైసీపీ (YSRCP) తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్ని వ్యూహాలు, కుట్రలు పన్నినా విఫలమవుతుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలవుతోందట. ఐదేళ్లలో గొప్పగా పాలించామని చెప్పుకుంటున్న జగన్‌కు.. ఎన్నికల ఫలితాల్లో నిరాశ ఎదురైతే.. పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో కొందరు సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గెలుపు కోసం అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలస్తోంది.

ఓ వైపు సర్వేలన్నీ ఎన్డీయే కూటమిదే గెలుపు అని అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. రెండోసారి అధికారంలోకి రావడం కోసం వైసీపీ (YSRCP) తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్ని వ్యూహాలు, కుట్రలు పన్నినా విఫలమవుతుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలవుతోందట. ఐదేళ్లలో గొప్పగా పాలించామని చెప్పుకుంటున్న జగన్‌కు.. ఎన్నికల ఫలితాల్లో నిరాశ ఎదురైతే.. పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో కొందరు సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గెలుపు కోసం అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలస్తోంది.