17-06-2025 12:00:00 AM
గద్వాల టౌన్, జూన్ 16 : 2025 విద్యా సంవత్సరానికి (స్ప్రింగ్ సీజన్) గాను మైనారిటీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యన భ్యసించడానికి ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం క్రింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రమే ష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ వ్బుసై ట్ www.Telangana epass.chg. gov.in నందు ఈ నెల 30 వ తేదీ సా యంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయుటకు డిగ్రీ (ఇంజనీరింగ్) లో 60%మార్కులు, డాక్టరేట్ (పి హెచ్ డి) చేయాలనుకునే విద్యార్థులు పి.జి లో 60%మార్కులు ఉండి విదే శీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన వి ద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆన్లై న్ దరఖాస్తులను జూలై 31వ తేదీలోపు జి ల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయం, ఐడి ఓసి కాంప్లెక్స్ నందు సమర్పించాలని మరిన్ని వివరములకు 8099059007 నెంబరు సంప్రదించాలని ప్రకటన ద్వారా తెలిపారు.