23-06-2025 10:53:22 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) చుంచుపల్లి మండలం సారయ్య కాలనీలో నివాసం ఉంటున్న 16 సంవత్సరాల మైనర్ బాలికకు ఆనంద్ సాయి అనే యువకుడు సోమవారం మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చుంచుపల్లి ఎస్సై రవికుమార్(SI Ravi Kumar) ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.